ಒಂದು ರಸವು ಪ್ರಣಯವಾಗಿದೆ. ದೇಹವನ್ನು ಸ್ವಚ್ಛಗೊಳಿಸಲು ಮತ್ತು ವಿವಿಧ ವಸ್ತುಗಳನ್ನು ಅಲಂಕರಿಸುವ ಸುಂದರವಾದ ನೋಟಕ್ಕಾಗಿ ರೋಮ್ಯಾನ್ಸ್ ಸಹ ಪ್ರಸಿದ್ಧವಾಗಿದೆ. ಚಿನ್ನವು ಸುಂದರವಾಗಿರುತ್ತದೆ ಮತ್ತು ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು ರೋಮ್ಯಾಂಟಿಕ್ ಆಗಿದೆ, ಆದ್ದರಿಂದ ಚಿನ್ನ ಹೆಚ್ಚು ಪ್ರಣಯವಾಗಿದೆ. ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲಿ ದೇವಿಯನ್ನು ಅಲಂಕರಿಸುವಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಂಡಿದೆ ಎಂಬುದು ತಿಳಿದುಬಂದಿದೆ.
నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.


ಆಕೆಯ ಪಾಲುದಾರನಿಗೆ ಆಕರ್ಷಿತರಾಗಿರುವ ಮಹಿಳೆ ತುಂಬಾ ರೋಮ್ಯಾಂಟಿಕ್ ಮಹಿಳೆಗೆ ತುಂಬಾ ಮಾದಕ ಮತ್ತು ಆಕರ್ಷಕವಾಗಿದೆ.
తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.

ರೋಮ್ಯಾನ್ಸ್ ಸುಂದರವಾಗಿ ಅಲಂಕರಿಸಲ್ಪಟ್ಟ ದೇಹವಾಗಿದೆ. ಸೊಲೊ ರೊಮಾನ್ಸ್ ಮಹಿಳಾ ಪ್ರಣಯ ವಿನ್ಯಾಸಕ್ಕೆ ಹೆಸರುವಾಸಿಯಾಗಿದೆ.
అందంగా శరీరాన్ని అలంకరించు కోవడాన్ని శృంగారం అంటారు. స్త్రీల శృంగార అలంకరణలను సోలా శృంగారం అంటారు.

ಎಷ್ಟು ಪ್ರಯೋಜನಗಳನ್ನು ಪ್ರಣಯ ಎಂದು ನೀವು ತಿಳಿದಿರುವಿರಾ? ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಕಡಿಮೆಯಾಗುತ್ತದೆ, ಕೊಬ್ಬು ಕರಗುತ್ತಿಲ್ಲ! ಮೆದುಳಿನ ಹಿಪೊಕ್ಯಾಂಪಸ್ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಹೊಸ ನರಕೋಶಗಳ ರಚನೆಯಲ್ಲಿ ಪ್ರಣಯ ಉಪಯುಕ್ತವಾಗಬಹುದೆಂದು ಇತ್ತೀಚಿನ ಸಂಶೋಧನೆಗಳು ತೋರಿಸಿವೆ. ಹಿಪ್ಪೋ ಕ್ಯಾಂಪಸ್ ದೀರ್ಘಕಾಲೀನ ಸ್ಮರಣೆಗಾಗಿ ಉಪಯುಕ್ತ ಎಂದು ಸಂಶೋಧಕರು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಇಲಿಗಳ ಮೇಲಿನ ಪ್ರಯೋಗಗಳನ್ನು ಮಾಡಲಾಯಿತು. ಮೇರಿಲ್ಯಾಂಡ್ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ಮಾನಸಿಕ ಆರೋಗ್ಯ ವೃತ್ತಿಪರರು ಹೊಸ ನ್ಯಾನೊರೇನ್ಗಳನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಿದ್ದಾರೆ ಮತ್ತು ಲೈಂಗಿಕ ಚಟುವಟಿಕೆಯಿಲ್ಲದೆಯೇ ನೆನಪಿಗಾಗಿ ಬೆಳೆದಿದ್ದಾರೆ ಎಂದು ಬಹಿರಂಗಪಡಿಸಿದ್ದಾರೆ. ಮಿದುಳಿನ ಕೋಶಗಳಲ್ಲಿ ಆಕ್ಸಿಜನ್ ಅನ್ನು ಲೈಂಗಿಕವಾಗಿ ಭಾಗವಹಿಸುವುದನ್ನು ಅವರು ಗುರುತಿಸುತ್ತಾರೆ.
శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయముకు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.

ಅದೇ ರೀತಿ, ದಕ್ಷಿಣ ಕೊರಿಯಾದ ಕೊಂಕಕು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಸಂಶೋಧನೆಯೂ ಸಹ ಒಂದು ಪ್ರಮುಖ ಪುರಾವೆಯಾಗಿ ಕಂಡುಬಂದಿದೆ. ರೊಮ್ಯಾನ್ಸ್ ಬುದ್ಧಿಮತ್ತೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ ಮತ್ತು ಹಿಪೊಕ್ಯಾಂಪಲ್ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನ್ಯೂರಾನ್ಗಳು ಹೊಸದಾಗಿರುವುದನ್ನು ಅವರು ಹೇಳಿದರು. ಈ ನ್ಯೂರಾನ್ಗಳನ್ನು ಮಾನಸಿಕ ರಿಟಾರ್ಡೇಷನ್ ಅಪಾಯವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಲು ಬಳಸಬಹುದು. ಪ್ರಸವದ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಪ್ರಣಯವನ್ನು ಆನಂದಿಸುವವರು ಸಹ ಬುದ್ಧಿಮಾಂದ್ಯತೆ ಇಲ್ಲದಿರುವ ತೀರ್ಮಾನಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ.
అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. మలి వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.[1][2][3]

ಲೈಂಗಿಕ ಗುಪ್ತಚರ ಹೆಚ್ಚಳ
శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి

ಪ್ರಣಯ
సోలా శృంగారం

ಶೃಂಗಾರ
శృంగారం

ಎಡ್ವರ್ಡ್ II ಕಿಂಗ್ ಆಫ್ ಇಂಗ್ಲೆಂಡ್
ఎడ్వర్డ్ II ఇంగ్లాండ్ రాజు

ಸದಸ್ಯ:Kaliru/అలవాయిమలై
అలవాయిమలై

ಕೊಂಗು ನಾಡು
కొంగు నాడు

ಟಿಕ್ ಟಾಕ್ ಅಪ್ಲಿಕೇಶನ್, ಇದನ್ನು ಒಂದೇ ಸಮಯದಲ್ಲಿ 15 ಸೆಕೆಂಡುಗಳ ವೀಡಿಯೊವನ್ನು ರಚಿಸಲು ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಈ ಅಪ್ಲಿಕೇಶನ್ನಿನಲ್ಲಿ ಜೋಕ್ ಕ್ಲಿಪ್‌ಗಳು, ವಿಡಿಯೋ ಹಾಡುಗಳು, ಸಿನಿಮಾ ಡೈಲಾಗುಗಳು, ತುಟಿ ಚಲನೆ, ದೇಹದ ಕ್ಷಣಗಳು ಮತ್ತು ನೃತ್ಯವನ್ನು ನಿರ್ವಹಿಸಲು ಸುಲಭಗೊಳಿಸುತ್ತದೆ. ಟಿಕ್ ಟಾಕ್ ಅಪ್ಲಿಕೇಶನ್ 38 ಭಾಷೆಗಳಲ್ಲಿ ಲಭ್ಯವಿದೆ.
టిక్ టాక్ యాప్‌, చరవాణిలో వాడే ఒకయాప్.15 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు.ఈ యాప్‌ ద్వారా జోక్స్‌ క్లిప్స్‌, వీడియో సాంగ్స్‌, సినిమా డైలాగ్స్‌కు తగ్గట్లుగా లిప్‌ మూమెంట్‌, బాడీ మూమెంట్స్‌ ఇవ్వడం, డ్యాన్స్‌ చేయడం వంటివి దీనిలో చాలా సులభంగా చేస్తుంటారు.టిక్ టాక్ యాప్ 38 భాషలు భాషల్లో అందుబాటులో ఉంది.

ಭಾರತದಲ್ಲಿ ಟಿಕ್ ಟಾಕ್ ಆ್ಯಪ್ ನಿಷೇಧದ ಬಗ್ಗೆ
భారతదేశంలో టిక్ టాక్ యాప్ నిషేదం

ಭಾರತದಲ್ಲಿ ಟಿಕ್ ಟಾಕ್ ಆ್ಯಪ್ ಅನ್ನು ನಿಷೇಧಿಸುವಂತೆ ಒತ್ತಾಯಿಸಿ 2019 ರ ಏಪ್ರಿಲ್ 3 ರಂದು ಮದ್ರಾಸ್ ಹೈಕೋರ್ಟ್‌ನಲ್ಲಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲಾಯಿತು. ಏಪ್ರಿಲ್ 17 ರಂದು, ಗೂಗಲ್, ಆಪಲ್ ಮತ್ತು ಗೂಗಲ್ ಪ್ಲೇ ಆಪ್ ಸ್ಟೋರ್‌ನಿಂದ ಟಿಕ್ ಟಾಕ್ ಅನ್ನು ತೆಗೆದುಹಾಕಲಾಯಿತು. ಡೌನ್‌ಲೋಡ್‌ಗಳನ್ನು ನಿರ್ಬಂಧಿಸಿದರೂ ಸಹ ಕಂಪನಿಯು ವೇದಿಕೆಯನ್ನು ಬಳಸುವ ಸಾಧ್ಯತೆಯಿದೆ ಎಂದು ಅವರು ನಂಬುತ್ತಾರೆ, ಏಕೆಂದರೆ ನ್ಯಾಯಾಲಯವು ನಿಷೇಧವನ್ನು ಮರುಪರಿಶೀಲಿಸಲು ನಿರಾಕರಿಸುತ್ತದೆ. ಅವರ ವಿಷಯ ನೀತಿ ಮತ್ತು ಮಾರ್ಗಸೂಚಿಗಳನ್ನು ಉಲ್ಲಂಘಿಸಿ 6 ಮಿಲಿಯನ್ ವೀಡಿಯೊಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಲಾಗಿದೆ ಎಂಬ ಆರೋಪವೂ ಅವರ ಮೇಲಿದೆ. ಈ ವಿಷಯವನ್ನು ಏಪ್ರಿಲ್ 22 ರಂದು ಅರಿತುಕೊಳ್ಳಲು ನಿರ್ಧರಿಸಲಾಗಿದೆ. [1]
భారతదేశంలో టిక్ టాక్ యాప్ నిషేధించాలంటూ 2019 ఏప్రిల్ 3న, మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.టిక్ టాక్ యాప్ లో "అశ్లీలతను ప్రోత్సహిస్తుంది" అని పేర్కొంటూ, భారత ప్రభుత్వం ఈ యాప్‌ నిషేధించమని కోరింది. ఏప్రిల్ 17, గూగుల్, ఆపిల్, గూగుల్ ప్లే యాప్ స్టోర్ నుండి టిక్ టాక్ ను తొలగించారు. కోర్టు నిషేధాన్ని పునఃపరిశీలించటానికి నిరాకరించినట్లుగా, సంస్థ డౌన్లోడ్లు బ్లాక్ చేయబడినప్పటికీ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు వారు విశ్వసించారు. వారి కంటెంట్ విధానం, మార్గదర్శకాలను ఉల్లంఘించిన 6 మిలియన్ల వీడియోలను వారు తీసివేసిందని కూడా వారు ఆరోపించారు. ఈ విషయం ఏప్రిల్ 22 న గ్రహించటానికి నిర్ణయించబడింది.[1]

ಟಿಕ್ ಟಾಕ್ ನಿಷೇಧ ತೆಗೆದ ನ್ಯಾಯಾಲಯ
టిక్ టాక్‌ నిషేధం ఎత్తివేసిన మద్రాస్ హైకోర్ట్

ಟಿಕ್ ಟಾಕ್ ಆ್ಯಪ್ ನಿಷೇಧ ಎಂದು ಮದ್ರಾಸ್ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪು ನೀಡಿದೆ. ಈ ಹಿಂದೆ ಹೇರಿದ ನಿಷೇಧವನ್ನು ತೆಗೆದುಹಾಕಿದರು. ಮಧುರೈ ಬೆಂಚ್ ತೀರ್ಪು ಬೈಟ್ ಡ್ಯಾನ್ಸ್ ಕಂಪನಿಯನ್ನು ಎತ್ತಿಹಿಡಿದಿದೆ. ಅಶ್ಲೀಲ ವಿಷಯವನ್ನು ತಡೆಗಟ್ಟಲು ಸೂಕ್ತ ನಿಯಂತ್ರಣ ಕ್ರಮಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲಾಗುವುದು ಎಂದು ಚೀನಾದ ಕಂಪನಿ ಬೈಟ್‌ಡಾನ್ಸ್ ಅಫಿಡವಿಟ್‌ನಲ್ಲಿ ಹೇಳಲಾಗಿದೆ ಎಂದು ನ್ಯಾಯಾಲಯ ತೀರ್ಪು ನೀಡಿದೆ. ಅಪ್ಲಿಕೇಶನನ್ನು ಜೂನ್ 29ರವರೆಗೆ ಪ್ಲೇ ಸ್ಟೋರ್ ಮೂಲಕ ಉಚಿತವಾಗಿ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡಲ
టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. మదురై బెంచ్ తీర్పు బైట్ డాన్స్ కంపెనీకి ఊరటనిచ్చింది.పోర్న్ కంటెంట్‌ను అడ్డుకునేలా తగిన నియంత్రణ చర్యలు తీసుకుంటామని చైనీస్ కంపెనీ బైట్‌డాన్స్ అఫిడవిట్‌లో పేర్కొనడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.న్యాయస్థానం తాజా తీర్పుతో ఇక నుంచి ఈ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.

ಭಾರತದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ನಿಷೇಧ
భారత్ పూర్తిగా నిషేధం

ಚೀನಾದ ಇಂಟರ್ನೆಟ್ ತಂತ್ರಜ್ಞಾನ ಕಂಪನಿ 'ಬೈಟಿ ಡ್ಯಾನ್ಸ್' ಟಿಕ್ ಟಾಕ್ ಅನ್ನು ರಚಿಸಿದೆ. ಇದನ್ನು ಚೀನಾದಲ್ಲಿ ಡೊಯಿನ್ ಹೆಸರಿನಲ್ಲಿ 2016 ರಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಯಿತು. ಈ ಅಪ್ಲಿಕೇಶನನ್ನು ಮುಂದಿನ ವರ್ಷ 'ಟಿಕ್ ಟಾಕ್' ಹೆಸರಿನಲ್ಲಿ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಮಾರುಕಟ್ಟೆಗಳಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಯಿತು. ಜುಲೈ 2018 ರ ಹೊತ್ತಿಗೆ, ಈ ಅಪ್ಲಿಕೇಶನ್ ವಿಶ್ವಾದ್ಯಂತ 50 ಕೋಟಿಗೂ ಹೆಚ್ಚು ಬಳಕೆದಾರರನ್ನು ಹೊಂದಿದೆ. ಫೆಬ್ರವರಿ -1919 ರ ಹೊತ್ತಿಗೆ ಭಾರತದಲ್ಲಿ 24 ಕೋಟಿಗೂ ಹೆಚ್ಚು ಜನರು ಈ ಟಿಕ್‌ಟಾಕ್ ಆ್ಯಪ್ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಪ್ರತಿದಿನ ಒಂದು ಕೋಟಿಗೂ ಹೆಚ್ಚು ವೀಡಿಯೊಗಳನ್ನು ವೀಕ್ಷಿಸಲಾಗುತ್ತದೆ.
చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ 'బైటీ డ్యాన్స్‌' టిక్‌టాక్‌ను రూపొందించింది. 2016 లో డౌయిన్‌ పేరుతో ఇది చైనాలో విడుదలైంది. ఆ తర్వాత ఏడాదికి 'టిక్‌టాక్‌' పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ యాప్‌ విడుదలచేశారు.2018 జూలైలో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులను ఉన్నారు. భారతదేశంలో ఫిబ్రవరి-2019 నాటికి 24 కోట్ల మంది ఈ టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ప్రతి రోజూ కోటికి పైగా వీడియోలను వీక్షింస్తారు.

ಟಿಕ್ ಟಾಕ್ 2018 ರಲ್ಲಿ ವಿಶ್ವದಾದ್ಯಂತ 50 ಕೋಟಿ ಬಳಕೆದಾರರನ್ನು ಹೊಂದಿದೆ. 2019 ರಲ್ಲಿ ಭಾರತ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿತ್ತು.
2018 లో టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ వినియోగదారులు ఉన్నారు.2019 లో భారత దేశం మొదటి స్థానంలో ఉంది.

ಇಂಡೋನೇಷ್ಯಾ ಸರ್ಕಾರ ಟಿಕ್ ಟಾಕ್ ಆ್ಯಪ್ ಅನ್ನು ನಿಷೇಧಿಸಿದೆ. ಅಶ್ಲೀಲ ಮತ್ತು ಧರ್ಮನಿಂದೆಯ ಅಭಿಯಾನದ ನಂತರ ಜುಲೈ 3, 2018 ರಂದು ಇಂಡೋನೇಷ್ಯಾದಲ್ಲಿ ಟಿಕ್ ಟಾಕ್ ಅನ್ನು ನಿಷೇಧಿಸಲಾಯಿತು. ಸ್ವಲ್ಪ ಸಮಯದ ನಂತರ, ಇಂಡೋನೇಷ್ಯಾದಲ್ಲಿ ಟಿಕ್ ಟಾಕ್ ವೀಡಿಯೊಗಳನ್ನು ಸೆನ್ಸಾರ್ ಮಾಡಿದ ನಂತರ ಜುಲೈ 11, 2018 ರಂದು ನಿಷೇಧವನ್ನು ತೆಗೆದುಹಾಕಲಾಯಿತು.
ఇండోనేషియా ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను నిషేధించారు. అశ్లీలత, దైవదూషణ గురించి ప్రచారం వంటివి జరగడంతో 2018 జూలై 3న ఇండోనేషియాలో టిక్ టాక్ నిషేధించారు. కొద్దికాలం తర్వాత, ఇండోనేషియాలో టిక్ టాక్ వీడియోలు సెన్సార్ చేయడంతో 2018 జులై 11న నిషేధం ఎత్తివేయబడింది.

లడఖ్‌లో సైనిక ఘర్షణ తరువాత దేశ సార్వభౌమత్వానికి , భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ 29 జూన్ 2020 న టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర చైనా యాప్‌లను నిషేధించింది.[1] [2]
లడఖ్‌లో సైనిక ఘర్షణ తరువాత దేశ సార్వభౌమత్వానికి , భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ 29 జూన్ 2020 న టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర చైనా యాప్‌లను నిషేధించింది.[2] [3]

ಡಾ.ಎಂ. ಕೃಷ್ಣ ಎಲ್ಲ ( ಇಂಗ್ಲಿಷ್ : Krishna Ella ) ಇಂಡಿಯನ್ ಬಯೋಟೆಕ್ ವಿಜ್ಞಾನಿ, ಇಂಡಿಯನ್ ಬಯೋಟೆಕ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಲಿಮಿಟೆಡ್ ನ ಅಧ್ಯಕ್ಷ ಮತ್ತು ವ್ಯವಸ್ಥಾಪಕ ನಿರ್ದೇಶಕ. ಅವರು ಕೆರೊಲಿನಾದ ವೈದ್ಯಕೀಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಸಂಶೋಧನಾ ಪ್ರಾಧ್ಯಾಪಕರಾಗಿದ್ದಾರೆ (ಅಧ್ಯಕ್ಷರು) [1] . ಓದಿ 1996 ರಲ್ಲಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಚಿನ್ನದ ಪದಕ ಗೆದ್ದ ಅವರು ತಮ್ಮ ಪಿ.ಎ. ಎಚ್. ಡಿ. ವಿಸ್ಕಾನ್ಸಿನ್-ಮ್ಯಾಡಿಸನ್ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಿಂದ ಪಡೆಯಲಾಗಿದೆ. ಭಾರತ್ ಬಯೋಟೆಕ್ ನವೀನ ಲಸಿಕೆಗಳ ಪ್ರವರ್ತಕನಾಗಿ ಹೊರಹೊಮ್ಮಿದೆ. ಡಾ. ಎಲಾ ಅವರು ಪಶುವೈದ್ಯ ಲಸಿಕೆ ಮತ್ತು ಆಹಾರ ತಯಾರಿಕೆಯ ಕಂಪನಿಯಾಗಿ ದೇಶದಲ್ಲಿ ಜೈವಿಕ ತಂತ್ರಜ್ಞಾನ ಮೂಲಸೌಕರ್ಯವನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಲು ಪ್ರಯತ್ನಿಸಿದರು [2] [3] [4] . ಪ್ರಶಸ್ತಿಗಳು ಎಲ್ಟಿ ಇಟಿ ಪ್ರಸ್ತುತ ವಿಶೇಷ ಸಂಶೋಧನಾ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಕೈಗಾರಿಕಾ ಪ್ರಶಸ್ತಿಯಾಗಿದೆ. ಜೆಆರ್‌ಡಿ ಟಾಟಾ - ಈ ವರ್ಷದ ಪ್ರಸ್ತುತ ವಿಶೇಷ ಆಧುನಿಕ ವಿಜ್ಞಾನಿ ಪ್ರಶಸ್ತಿ. ಯೂನಿವರ್ಸಿಟಿ ಸದರ್ನ್ ಕ್ಯಾಲಿಫೋರ್ನಿಯಾ - ಏಷ್ಯಾ-ಪೆಸಿಫಿಕ್ ಲೀಡರ್‌ಶಿಪ್ ಪ್ರಶಸ್ತಿ ಸೇರಿದಂತೆ ಮಾರಿಕೊ ಇನ್ನೋವೇಶನ್ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ನೀಡಲಾಯಿತು. ನಿರ್ವಹಣೆ ಕೇಂದ್ರ ಸಚಿವ ಸಂಪುಟದ ವೈಜ್ಞಾನಿಕ ಸಲಹಾ ಸಮಿತಿಯ ಸದಸ್ಯ. ಸಿಎಸ್‌ಐಆರ್ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸದಸ್ಯ. ಸಿಸಿಎಂಬಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸದಸ್ಯ. ಸಿಎಸ್ಐಆರ್ ರಾಷ್ಟ್ರೀಯ ಸಂಶೋಧನೆಗಾಗಿ ರಾಷ್ಟ್ರೀಯ ಸಂಶೋಧನೆಯ ಸದಸ್ಯ. ರಾಷ್ಟ್ರೀಯ ಸಂಶೋಧನಾ ಭೇಟಿ- ವಿಶ್ವ ಆರೋಗ್ಯ ಸಂಸ್ಥೆಯ ಸದಸ್ಯ, ಮುಖ್ಯ ವಿಸ್ಕಾನ್ಸಿನ್-ಮ್ಯಾಡಿಸನ್ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಸಂಸ್ಥೆ.
డాక్టర్ కృష్ణ ఎల్లా Krishna Ella జాతీయత భారతీయుడు వృత్తి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. చైర్మన్‌, బి.బి.ఐ.ఎల్ . మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కరోలినాలో పరిశోధనా అధ్యాపకుడు(చైర్మన్‌). వెబ్ సైటు https://www.bharatbiotech.com/

ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ :ವೀರಶೈವರು ಆರಾಧಿಸುವ 63 ಪುರಾತನರಲ್ಲಿ ಪ್ರಸಿದ್ಧನಾದವ. ತನ್ನ ಮುಗ್ಧ ಭಕ್ತಿಯಿಂದ ಶಿವನಿಗೆ ತನ್ನ ಕಣ್ಣುಗಳನ್ನೇ ಅರ್ಪಿಸಿ ಶಿವಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಪಡೆದ ಶರಣ.ತಮಿಳಿನ ಪೆರಿಯಪುರಾಣದಲ್ಲೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಹರಿಹರನ ರಗಳೆಗಳಲ್ಲೂ ಷಡಕ್ಷರಿಯ ವೃಷಭೇಂದ್ರ ವಿಜಯದಲ್ಲೂ ಈತನ ಕಥೆ ಬರುತ್ತದೆ. ಈ ಕಥೆಯನ್ನು ಆದರಿಸಿ ಚಲನಚಿತ್ರವೂ ಸಿದ್ಧವಾಗಿದೆ. ಕಣ್ಣಪ್ಪ ಬೇಡರ ಜಾತಿಯವನಾದುದರಿಂದ ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪನೆಂದು ಪ್ರಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ.
కన్నప్ప వీరశైవలు ఆరాధించే 63 నాయనార్లలో ప్రసిద్ధుడు. తను ముగ్ధభక్తితో శివుడుకి తన కళ్ళను అర్పించి శివసాన్నిధ్యం పొందిన శరణుడు. తనకు దిన్నప్ప, దిన్న, ధీర, తిన్నడు, తిన్నప్పన్ అను పలు పేర్లు ఉండగా, శివుడికి కన్ను అర్పించడం వలన తనకు కన్నప్ప అను పేరు వచ్చింది. కన్నప్ప సొంత ఊరు శ్రీకాళహస్తికి దెగ్గర ఉడుమూరు. అ ఉరి పేరు నేడు ఉటుక్కూరు. ఉటుక్కూరు ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట జిల్లాలో ఉంది. తన భార్య పేరు నీల. కన్నప్ప కథ పాల్కురికి సోమనాథుడి బసవ పురాణంలో వివరంగా ఉంది.

ಕಣ್ಣಪ್ಪ ತನ್ನ ಎರಡನೆಯ ಕಣ್ಣನ್ನು ಕೀಳದಂತೆ ತಡೆಯುತ್ತಿರುವ ಶಿವ.
కన్నప్ప తన రెండో కన్ను తీయకుండా అడ్డుకున్న శివుడు.

ಜನಜನಿತವಾದ ಈತನ ಕಥೆ ಹೀಗಿದೆ:ಚೋಳಮಂಡಲದ ತಿರುಕಾಲತ್ತಿ (ಶ್ರೀಕಾಳಹಸ್ತಿ) ಒಂದು ಶೈವಕ್ಷೇತ್ರ. ಆ ಬೆಟ್ಟದ ತಪ್ಪಲಲ್ಲಿ ಕಿರಾತರ ಗುಂಪೊಂದಿತ್ತು. ಅದರ ಒಡೆಯ ಕಣ್ಣಪ್ಪ. ಒಂದು ಸಂಜೆ ಮರದಡಿಯಲ್ಲಿ ಮಲಗಿದ್ದಾಗ ಕಣ್ಣಪ್ಪನ ಕನಸಿನಲ್ಲಿ ಶಿವ ಬಂದು ಆ ಕಾಡಿನಲ್ಲಿ ಶಿವಲಿಂಗವಿರುವುದನ್ನು ತಿಳಿಸಿ ಅದನ್ನು ಅನುನಯದಿಂದ ಪೂಜಿಸಬೇಕೆಂದು ಹೇಳುತ್ತಾನೆ. ಕನಸು ನಿಜವೆನ್ನುವಂತೆ ದೂರದಲ್ಲಿ ಶಿವಲಿಂಗ ಕಾಣುತ್ತದೆ. ಅದನ್ನು ನೋಡಿದ ಕಣ್ಣಪ್ಪ ಆನಂದಭರಿತನಾಗಿ ಮುಗ್ಧಮನಸ್ಸಿನಿಂದ ಶಿವಲಿಂಗವನ್ನು ಅಪ್ಪಿ ಎಳೆಯ ಮಕ್ಕಳನ್ನು ಲಾಲಿಸುವಂತೆ ಮಾತನಾಡಿಸಿ ಪೂಜಾಕೈಂಕರ್ಯವನ್ನರ್ಪಿಸುತ್ತಾನೆ. ಶಿವನಿಗೆ ಆಹಾರವಾಗಿ ಜಿಂಕೆಯ ಮಾಂಸವನ್ನು ಬೇಯಿಸಿ ತಂದು, ನೆಕ್ಕಿ, ನೋಡಿ, ರುಚಿಯಾದ ಭಾಗವನ್ನು ಶಿವನ ಪಾದದಡಿಯಿಟ್ಟು ತಾನು ಮುಡಿದಿದ್ದ ಕಕ್ಕೆ ಮೊದಲಾದ ಹೂಗಳಿಂದಲೇ ಪೂಜಿಸಲು ಉದ್ಯುಕ್ತನಾಗುತ್ತಾನೆ. ಆ ಮೊದಲೇ ವಿಧ್ಯುಕ್ತವಾಗಿ ಪೂಜೆಗೊಂಡಿದ್ದ ಲಿಂಗದ ತಲೆಯ ಮೇಲಿದ್ದ ಹೂವುಗಳನ್ನು ತನ್ನ ಕೆರದ ಕಾಲಿನಿಂದ ಅತ್ತ ನೂಕಿ ತನ್ನ ಬಾಯಲ್ಲಿ ನೀರನ್ನು ತುಂಬಿ ತಂದು ಲಿಂಗಕ್ಕೆ ಅಭಿಷೇಕ ಮಾಡಿ ತಾನು ಮುಡಿದಿದ್ದ ಹೂಗಳನ್ನೇ ಸೂಡಿ ಮಾಂಸವನ್ನು ನೈವೇದ್ಯ ಮಾಡುತ್ತಾನೆ. ಅಕಳಂಕ ನಿಸ್ಸ್ವಾರ್ಥ ಭಕ್ತಿಯಿಂದ ಮಾಡಿದ ಈ ಪೂಜೆಯಿಂದ ಶಿವ ಸಂಪ್ರೀತನಾಗುತ್ತಾನೆ. ಹೀಗೆ ಪೂಜಾವಿಧಾನ ನಿತ್ಯವೂ ನಡೆಯುತ್ತಿರುತ್ತದೆ. ಶಿವದೇವಾಲಯದಲ್ಲಿ ನಿತ್ಯವೂ ಮಾಂಸ ಮೂಳೆಗಳಿರುವುದನ್ನು ಕಂಡು ಪೂಜಾರಿ ಭಯಗೊಂಡು ಪಾತಕಿಯನ್ನು ಪತ್ತೆಹಚ್ಚಲು ಒಂದು ದಿನ ಲಿಂಗದ ಹಿಂದೆ ಅವಿತು ಕುಳಿತು ಕಣ್ಣಪ್ಪ ಮಾಡುವ ವಿಚಿತ್ರ ಲಿಂಗಪೂಜೆಯನ್ನು ಕಂಡು ಕೆಂಡವಾಗುತ್ತಾನೆ. ಕಣ್ಣಪ್ಪನ ಪುಜಾನಿಷ್ಠೆಯನ್ನು ಪುಜಾರಿಗೂ ಆ ಮೂಲಕ ಲೋಕಕ್ಕೂ ಪ್ರಕಟಗೊಳಿಸಬೇಕೆಂದು ಬಗೆದ ಶಿವ ತನ್ನ ಕಣ್ಣಿನಿಂದ ನೀರು (ಬೇರೆ ಕಥೆಯಂತೆ ರಕ್ತ) ಹರಿಸುತ್ತಾನೆ. ಶಿವನ ದುಃಖಕ್ಕೆ ಕಾರಣವನ್ನು ತಿಳಿಯದ ಕಣ್ಣಪ್ಪ ಬಹಳವಾಗಿ ಪೇಚಾಡಿ ಇದು ಏನೋ ಕಣ್ಣಿನ ರೋಗವಿರಬೇಕೆಂದು ಬಗೆದು ತನ್ನ ನಿರ್ಮಲವಾದ ಕಣ್ಣನ್ನು ಬಾಣದ ಕೊನೆಯಿಂದ ಕಿತ್ತು ನೀರೊಸರುತ್ತಿದ್ದ ಶಿವನ ಕಣ್ಣಿದ್ದ ಕಡೆ ಇಡುತ್ತಾನೆ. ಕ್ಷಣದಲ್ಲಿ ಕಣ್ಣು ಒಸರುವುದು ನಿಲ್ಲುತ್ತದೆ. ಆದರೆ ಶಿವನ ಇನ್ನೊಂದು ಕಣ್ಣು ಜಿನುಗಲು ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ. ಆಗ ಕಣ್ಣಪ್ಪ ತನ್ನ ಕಾಲಿನ ಉಂಗುಷ್ಠವನ್ನು ಗುರುತಿಗಾಗಿ ಶಿವನ ಕಣ್ಣಿನ ಬಳಿಯಿಟ್ಟುಕೊಂಡು ತನ್ನ ಇನ್ನೊಂದು ಕಣ್ಣನ್ನೂ ಕೀಳಲು ಉದ್ಯುಕ್ತನಾಗುತ್ತಾನೆ. ಮುಗ್ಧ ಭಕ್ತನ ಅದ್ವಿತೀಯ ತ್ಯಾಗಕ್ಕೆ ಶಿವ ಪ್ರಸನ್ನನಾಗುತ್ತಾನೆ. ಕಣ್ಣಪ್ಪ ಕಳೆದುಕೊಂಡಿದ್ದ ಕಣ್ಣುಗಳನ್ನು ಪಡೆಯುತ್ತಾನೆ. ಲಿಂಗದ ಹಿಂದೆ ಅವಿತು ನಿಂತಿದ್ದ ಪುಜಾರಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ಮುಂದೆ ಬಂದು ಕಣ್ಣಪ್ಪನನ್ನು ಹೃದಯ ತುಂಬಿ ಪ್ರೀತಿಸುತ್ತಾನೆ. ಅಂದಿನಿಂದ ಕಣ್ಣಪ್ಪನ ಕಥೆ ಲೋಕಪ್ರಸಿದ್ಧವಾಗುತ್ತದೆ.
ఈ కథ పాలకురికి సోమనాథుడి బసవపురాణంలో ఇచ్చినట్లుగా చెప్పబడింది. శ్రీకాళహస్తికి కొంచెం దూరంలో ఉడుమూరు అనే పల్లె ఒకటి ఉండేది. కన్నప్ప ఆ పల్లెలో ఉన్న ఎరుకలవారికి నాయకుడు. ఒకనాడు దగ్గర అడవికి వారంతా వేటకు వెళ్ళినప్పుడు, బాగా అలిసిపోయిన కన్నప్ప అక్కడే నిద్రపోయాడు. అతను నిద్రలో ఉండగా, రుద్రచిహ్నలతో ఉన్న ఒక తపసి వచ్చి, నుదుట వీభూతి రాసి, శివతీర్థం జల్లి, "ఇంకా ముందుకు వెళితే ఘనలింగమూర్తిని చూస్తావు; అదే నీకు ప్రాణలింగ" మని ఉపదేశించినట్లు కల వచ్చింది. అప్పుడు నిద్ర నుంచి మేల్కోన్న కన్నప్ప నాలుగు వైపులు చూడగా, ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని దారి ఒకటి కనిపించింది. “నా కల నిజమైంది” అనుకుంటూ ముందుకు పోగా పోగా అతనికి ఘనలింగమూర్తి కనిపించింది. ఆది చూసి భక్తితో ఉప్పొంగిపోయి, ఆ లింగానికి మొక్కి తనలో తాను "కలగన్న చోటికి పళ్ళ గంపతో పోతే, ఫలసిద్ధి కావడం నా భాగ్యం కాదా! ఆ తపోమూర్తి చెప్పినట్లు ఇదే నా ప్రాణలింగ” మని నిశ్చయించుకున్నాడు కన్నప్ప. "నా ప్రాణలింగాన్ని ఇలా ఎండలో వానలో వదలిపెట్టడం మంచిది కాదు. దీనికి మంచి బుద్ధులు చెప్పి, బుజ్జగించి, వెట్టు చేసి, కావలసిన వస్తువులన్నీ తెచ్చపెట్టి వలపించి, తొందరగా నా పల్లేకు తీసుకుపోయి, అక్కడో మంచి పాక కట్టించాలి" అని కన్నప్ప తలచాడు. అంతలో అతని ధోరణి మారి, ముగ్ధభావనతో శివుణ్ణి - “ఇక్కడ ఇలా ఒంటరిగా ఉండడానికి కారణమేంటి? గుళ్ళలో పూజారాలుతో అలిగి వచ్చావా? అలాగైతే నీ అలక నేను తీరుస్తా. గొరగలు ఉమ్మెత్త అకులతో పూజలు చేస్తే వెర్రులెత్తి వచ్చావా మా అడివికి? శ్రీసైలంలో జనుల తొక్కిసలాట భరించలేక కాళహస్తికి వచ్చావా? నీ సవతులిద్దరు నీ కోసం చేసే పోరు తట్టుకోలేక వచ్చావా? చెన్నయ్యతో కలిసినందుకు నీ కులం చెడిందని లోకులు నిన్ను వెలివేయడం వలన వచ్చావా? నంబి కోరికలు తీర్చలేక అలిసిపోయి వచ్చావా? లేదా నాటి బ్రహ్మ నేడు న్యాయం తప్పాడని వేటాడడానికి వచ్చావా?అయినా ఇన్ని మాటలెందుకు? తిన్నగా చెప్పు. నాపైన అభిమానంతో వచ్చావా? ఎక్కడ నుండి వచ్చావు? ఎట్లా ఉంది నీ బ్రతుకు? ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటావు? నీ వంటిలో సగమైన ఉమ ఏది? ఇలా ఒక్కడివే వచ్చేస్తే నలుగురు నవ్వరు? నీ గోచీని ఎక్కడ పోగొట్టుకున్నావు?” అని పలు ప్రశ్నలు అడగసాగాడు. ఆ శివలింగాన్ని ఒంటరిగా అడవిలో వదలలేక, శివుణ్ని తన పల్లెకు రమ్మని ఎంతో వేడుకున్నాడు. తన పల్లెలో అడవి మనుబిళ్ళ పాలు, ఇప్పపూతేనె, ఒడిపిలి పాయసము, ఇంకా ఎన్నో రకాల మాంసాలతో జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని చెప్పి పాదాక్రాంతుడైనా ఈశ్వరుడు పలకలేద. ఆకలితో పేగులు మాడిపోయి ఉండడంవలనే శివుడి నోట మాట రావట్లేదని కన్నప్ప మనసులో అనుకున్నాడు. ఇలా చెవులు చిల్లులు పడేలా వాగడంవలన లాభం లేదని చెప్పి, శివుడు తినడానికి కందమూలాలు, కూరగాయలు, మాంసము తెద్దామని బైలుదేరాడు. శివభక్తులైన జీమూతవాహనుడు, శిబి, ఇంకా కీర్తిముఖుడు జింకలుగా అడవిలో సంచరిస్తున్నారు. వీరు శివభక్తుడిచేతుల్లో వధించబడి శివుడికి ప్రసాదంగా సమర్పించబడతారన్న వరం పొంది ఉన్నారు. అందుచేత వీరు కన్నప్ప తప్ప వేరెవ్వరికి కనబడరు. కనప్ప ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క జింక నేలకులిపోతూ వచ్చింది. చచ్చిపోయిన జింకలను ఖండఖండాలుగా నరికి, మంటమీద తిప్పి-తిప్పి కాలుస్తూ, మధ్య-మధ్యన రుచి చూస్తూ, బాగా రుచిగా ఉన్న ముక్కలను మాత్రం మారేడాకు దొప్పలో పెట్టి బైలుదేరాడు. దారిలో పడ్డ మొగిలేటి నీటిని రెండు పుక్కిళ్ళలో నింపుకొని శివలింగంవద్దకు చేరాడు. అంతకముందున్న పూజా సామగ్రిని కాళ్ళతో తన్ని, తను తెచ్చిన మాంసపు దొప్పను కింద పెట్టి, పుక్కిటి నీటితో శివలింగానికి స్నానం చేయించాడు. ఇదంతా అంతకముందు పని చేసే పూజారి చూసి "ఈ మ్లేచ్ఛుడు చేసే అన్యాయం చూస్తూ ఊరుకోడం తప్ప నేను చేయగలిగనదేం లేదు” అని ఏవగించుకున్నాడు. ఆ పూజారికి కన్నప్పదేవుడి ఘనముగ్ధతనూ సన్నుతభక్తి చూపదలచి శంకరుడు తన కుడి కంట నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఎప్పుడూలాగానే కన్నప్ప అక్కడికి వచ్చి ఇదంతా చూసి ఉల్లిక్కిపడి భయభ్రాంతడై తను తెచ్చిన మాంసపు దొప్పను కింద పెట్టి, పుక్కిటి నీటిని ఉమ్మి ఆశ్చర్యంతో - “నిటలాక్షా! ఎన్నడు లేనిది ఈనాడు నీ కంట నీరు కారుతోంది ఎందుకు? నీ నింద విని గౌరి నీరైన నాడు కూడా నువ్వు కంటతడి పెట్టలేదు. ఒక తండ్రిచేత కొడుకు తల నరికించినప్పుడు కనికరంతో ని కంట కన్నీరు కమ్మలేదు. బ్రాహ్మణులు నీ బట్టలు చింపి నిన్ను వేధించినప్పుడు నీ కంటి నుంచి చుక్క నీరైనా కారలేదు కదా! తట్టలు బుట్టలు ఎత్తి వేట్టి చేసిన చోటు ఒక్క భాష్పము కూడ రాలలేదు కదా! ఎప్పుడు పొడిగా ఉండే కళ్ళలో ఈ తడి ఏంటి? ఆలుబిడ్డలను బాసి, అడివిపాలయ్యావని దఃఖపడి ఏడుస్తున్నావా? లోకాన్ని కాపాడేవడవు నీవొక్కడివే ఉన్నావని ఏడుస్తున్నావా? ఆకలితో కడుపుకాలి ఏడుస్తున్నావా? నిన్ను విడిచి నా దారిన నేను పల్లెకు పోతానని బెంగపెట్టుకొని ఏడుస్తున్నావా? ఇంతగా ఏడ్చే అవసరం నీకేమొచ్చింది? చెప్పవే?” అని అంటూ దిగులుతో సతమతమయ్యాడు. కన్నప్ప లింగాన్ని గట్టిగా కౌగిలించుకొని “ఊరుకో నా యన్నా ! ఊరుకో నా తండ్రి! ఊరుకో నాసామి ! నీ కొడుకును నేను ఉన్నానుగా. ఇలాగే ఏడిస్తే నీ సాటి లింములు నిన్ను చూసి నవ్వరా?” అంటూ ఉరడించసాగాడు. కళ్ళలో నులసేదైనా పడిందని అనుమానంతో కనుగుడ్డుపై నాలిక పెట్టి తిప్పితిప్పి శోధించాడు. కంటికొక వైపు వేలు పెట్టి నొక్కితె ఇంకొక వైపు నుంచి నీరు కారడం మొదలుపెడుతోంది. రెండువైపుల పెట్టి నొక్కితే కంటి మొత్తం నుంచి ఎడతెగని నీటి ధార. ఇంకేమి తోచక, లేచి నిలబడి కంగారుగా లింగం చుట్టూ తిరుగుతున్నపుడు తనకొక అలోచన వచ్చింది - “ఆనందభాష్పాలో, లేదా దఃఖంతో వచ్చే నిళ్ళైతే రెండు కళ్ళలోంచి రావాలి. కాని ఒక్క కన్ను నుంచే వస్తోంది ఎందుకు? ఇదేదో జబ్బు చేసి ఉండాలి! పొరగప్పిందా? మాదతెవులా? అక్షిరోగమా? తడికంటివిధమా? దుమ్ముపడిందా? దుర్మాంసదోషమా? కోడిరెప్ప చేసిందా? కంట్లో పువ్వు వట్రిల్లిందా? ”. సర్వాంగసుందరుడైన శివుడి జబ్బు చేసిన కళ్ళు చూసి కన్నప్ప ఎంతో వెతచెంది - “నువ్వు ముక్కంటి వాడవని మూడు లోకాల భీతి చెందేవి. ఇప్పుడు అందరి ముందు లోకువైపోయావు. నిన్ను గుడ్డిగా ప్రేమింన అమ్మాయిలు ఇలా అంగహీనుడవైనావని తెలిసి నీకు చిక్కుతారా? నీ భక్తులే నిన్ను చూసి హిహి అని నవ్వి పోరు?” అని అనుకున్నాడు. ఇంకేమి చేయాలో తోచక, కన్నప్ప తన సొంత కంటిని ఇవ్వాడానికి సిద్ధపడ్డాడు. వెంటనే తన కంటిని పీకేసి శివుడి కంటి మీద పెట్టేసాడు. పెట్టిన వెంటనే కళ్ళలోంచి నీరు కారడం ఆగిపోయింది. కాని, ఇప్పుడు ఎడమ కంటి నుంచి నీరు కారడం మొదలైయ్యింది. ఇది చూసి తన రెండో కన్ను కూడా తీసివేయబోయాడు కన్నప్ప. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, తనకు తన కళ్ళను ప్రసాదించి అభయమిచ్చాడు. పైనుంచి దేవతలు, ప్రమథలు ఉప్పొంగి పూల వర్షం కురిపించారు. ఇంతకముందు కన్నప్పను ఏవగించుకున్న పూజారి “బాపురే కన్నప్ప! పరమ లింగంబ! బాపురే కన్నప్ప ! ప్రథమవిలాస! నల్లవో కన్నప్ప ! ఆలింగముగ్ధా! నల్లవో కన్నప్ప నల్లనైనార!” అంటూ పరమభక్తితో వినుతించాడు. అలా కన్నప్ప కైలాసవాసుడై చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు.

ಶ್ರೀ ಯಾಗಂಟಿ ಉಮಾ ಮಹೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಅಥವಾ ಯಾಗಂಟಿಯು ಪ್ರಸಿದ್ಧ ಶೈವ ಕ್ಷೇತ್ರವಾಗಿದೆ. ಯಾಗಂಟಿಯು ಭಾರತದ ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಜ್ಯದ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕಾಲಜ್ಞಾನಿ ಶ್ರೀ ಶ್ರೀ ಬ್ರಹ್ಮನವರು ವಾಸಿಸುತ್ತಿದ್ದ ಬನಗಾನಪಲ್ಲಿ ಪಟ್ಟಣದ ಸಮೀಪದಲ್ಲಿರುವ ಒಂದು ಪುಣ್ಯಕ್ಷೇತ್ರವಾಗಿದೆ. ಈ ದೇವಾಲಯವನ್ನು ವೈಷ್ಣವ ಶೈಲಿಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾಗಿದೆ. ಯಗಂಟಿ ತನ್ನ ಆಹ್ಲಾದಕರ ಪ್ರಕೃತಿ ಸೌಂದರ್ಯದಿಂದ ಮನಸೆಳೆಯುವ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಒಂದು. [1] ಇಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಲಾದ ನಂದಿ ಪ್ರತಿಮೆಯು ಪ್ರತಿ 20 ವರ್ಷಗಳಿಗೊಮ್ಮೆ ಒಂದು ಇಂಚುಗಳಷ್ಟು ಬೆಳೆಯುತ್ತಿದೆ ಎಂದು ಭಾರತೀಯ ಪುರಾತತ್ವ ಇಲಾಖೆಯ ಸಮೀಕ್ಷೆ ದೃಢಪಡಿಸಿದೆ. ಯಾಗಂಟಿ ಉಮಾಮಹೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನವು ಬನಗಾನಪಲ್ಲಿ ಪಟ್ಟಣದಿಂದ 14 ಕಿ.ಮೀ ದೂರದಲ್ಲಿ ಪಾತಪಾಡು ಗ್ರಾಮದ ಸಮೀಪದಲ್ಲಿದೆ. ಇಲ್ಲಿರುವ ಅಗಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ ತಪಸ್ಸು ಮಾಡಿದ ಗುಹೆ ಮತ್ತು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರಸ್ವಾಮಿ ತಪಸ್ಸು ಮಾಡಿದ ಗುಹೆಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಐತಿಹಾಸಿಕ ಮತ್ತು ಪೌರಾಣಿಕ ದಂತಕಥೆಗಳನ್ನು ಹೇಳಲಾಗುತ್ತದೆ. ಯಾಗಂಟಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿರುವ ನಂದಿ ವಿಗ್ರಹದ ಹೆಸರು "ಯಾಗಂಟಿ ಬಸವಣ್ಣ". "ಕಲಿಯುಗದ ಅಂತ್ಯದ ವೇಳೆಗೆ ಯಾಗಂಟಿ ಬಸವಣ್ಣನವರು ಉದಯಿಸಿ ಸ್ಥಾನ ಪಡೆಯುತ್ತಾರೆ ಎಂದು ಶ್ರೀ ಶ್ರೀ ಪೋತುಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರಸ್ವಾಮಿಗಳು ಭವಿಷ್ಯವಾಣಿಯಲ್ಲಿ ವಿವರಿಸಿದ್ದಾರೆ". ಶ್ರೀ ಅಗಸ್ತ್ಯ ಮಹರ್ಷಿಗಳ ಶಾಪದಿಂದ ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಾಗೆಗಳು ಇಲ್ಲವೆಂಬ ಪ್ರತೀತಿ ಇದೆ.
శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం లేదా యాగంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో శ్రీ శ్రీబ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.[1] ఇక్కడ ప్రతిష్టించిన నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది, ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లె పట్టణానికి 14 కి.మీ.ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొనివుంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు. "కలియుగం అంతమయ్యేనాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు". శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.

ದೇವಾಲಯದ ಮುಖ್ಯ ಗೋಪುರವು ಐದು ಅಂತಸ್ತುಗಳನ್ನು ಹೊಂದಿದೆ. ಇದರಾಚೆಗೆ ರಂಗ ಮಂಟಪ, ಮುಖ ಮಂಟಪ, ಅಂತರಾಳವಿದೆ. ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿ ಲಿಂಗ ರೂಪದ ದೇವರ ಮೇಲೆ ಉಮಾ ಮಹೇಶ್ವರನ ರೂಪಗಳೂ ಚಿತ್ರಿಸಲ್ಪಟ್ಟಿವೆ.
ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపంపై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి.

[1] [2]
[4][5]

ಯಾಗಂಟಿಯಲ್ಲಿ ನೈಸರ್ಗಿಕವಾಗಿ ರೂಪುಗೊಂಡ ಗುಹೆಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಬೆರಗು ಹುಟ್ಟಿಸುತ್ತವೆ. ದೇವಾಲಯದ ಉತ್ತರಕ್ಕೆ ಶ್ರೀ ಅಗಸ್ತ್ಯ ಮಹಾಮುನಿಯ ಗುಹೆ, ದೇವಾಲಯದ ಪ್ರವೇಶದ್ವಾರದ ಉತ್ತರಕ್ಕೆ ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಗುಹೆ ಮತ್ತು ಪುಷ್ಕರಿಣಿಯ ಉತ್ತರಕ್ಕೆ ಶ್ರೀ ಶ್ರೀ ಪೋತುಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಯ ಗುಹೆಗಳಿವೆ.
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనని ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ వున్నాయి.

ಶ್ರೀ ಅಗಸ್ತ್ಯ ಮಹಾಮುನಿಯು ಈ ಗುಹೆಯಲ್ಲಿ ಶಿವನನ್ನು ಕುರಿತು ತಪಸ್ಸು ಮಾಡಿದರು ಎಂದು ಹೇಳಲಾಗುತ್ತದೆ. ಈ ಗುಹೆಯನ್ನು ಪ್ರವೇಶಿಸಲು 120 ಕಡಿದಾದ ಮೆಟ್ಟಿಲುಗಳಿವೆ. ಈ ಗುಹೆಯಲ್ಲಿ ಪಶ್ಚಿಮ ಭಾಗದಲ್ಲಿ ನೈಸರ್ಗಿಕವಾಗಿ ರೂಪುತಳೆದ ಶಿವಲಿಂಗ ಮತ್ತು ಆದಿಶೇಷನ ಆಕಾರಗಳನ್ನು ಕಾಣಬಹುದು. ಇಲ್ಲಿಂದ ಇತರ ಗುಹೆಗಳಿಗೆ ಮತ್ತು ವಿವಿಧ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿರುವ ದೇಗುಲಗಳಿಗೆ ಸುರಂಗಗಳಿವೆ ಎಂದು ಹೇಳುತ್ತಾರೆ.
ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు వుంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇతర గుహలకు, పలు పుణ్య క్షేత్రాలకు సొరంగ మార్గాలు వున్నట్లు చెబుతారు.

ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಗುಹೆ
శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ

ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ವಿಗ್ರಹವನ್ನು ಕೆತ್ತಿಸುವಾಗ ಕಾಲ್ಬೆರಳ ಉಗುರು ಮುರಿದಿದೆ. ಪೂಜೆಯನ್ನು ಮಾಡಲು ಈ ರೀತಿಯ ಅಪೂರ್ಣ ವಿಗ್ರಹವನ್ನು ಖರೀದಿಸಬಾರದು. ಆದುದರಿಂದ ಈ ವಿಗ್ರಹವನ್ನು ಶ್ರೀ ಅಗಸ್ತ್ಯ ಮಹರ್ಷಿಯವರು ಈ ಗುಹೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಿದರು. ತಿರುಮಲ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ದೇಗುಲ ನಿರ್ಮಾಣಕ್ಕೂ ಮುನ್ನ ಈ ವಿಗ್ರಹವನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಾಗಿತ್ತು. ಈ ಸ್ಥಳವು ತಿರುಪತಿಗೆ ಪರ್ಯಾಯವಾಗಲಿದೆ ಎಂದು ಶ್ರೀ ಶ್ರೀ ಪೋತುಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ತಮ್ಮ ಕಾಲಾನುಕ್ರಮದಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾರೆ ಎಂದು ಹೇಳಲಾಗುತ್ತದೆ. ಗುಹೆಯ ಮೆಟ್ಟಿಲುಗಳು ಗುಹೆಯೊಳಗೆ ಹೋಗಲು ಸಹಕಾರಿಯಾಗಿವೆ.
శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలనందు కొనకూడదు. అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్టింపబడింది. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాల ఙ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు కొంత సౌకర్యంగా వుంటాయి.

[1]
[6]

ಶ್ರೀ ಶ್ರೀ ಪೋತುಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಈ ಗುಹೆಯಲ್ಲಿ ಕಾಲಜ್ಞಾನವನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ ಎಂದು ಭಕ್ತರು ನಂಬುತ್ತಾರೆ. ಇದನ್ನು ಶಂಕರ ಗುಹ ಅಥವಾ ರೋಕಲ್ಲ ಗುಹ ಎಂದೂ ಕರೆಯುತ್ತಾರೆ. ನೀವು ಈ ಗುಹೆಯೊಳಗೆ ಬಾಗಿ ಹೋಗಬೇಗಾಗುತ್ತದೆ. ಈ ಗುಹೆಯಿಂದ ಬನಗಾನಪಲ್ಲಿ ಪಟ್ಟಣದ ಸಮೀಪದಲ್ಲಿರುವ ರವ್ವಲ ಬೆಟ್ಟದ ಗುಹೆಗಳಿಗೆ ಸಾಗುವ ದಾರಿಯಿದೆಯೆಂದು ಹೇಳಲಾಗುತ್ತದೆ. ಆದರೆ ಸದ್ಯ ಆ ರಸ್ತೆಯನ್ನು ಮುಚ್ಚಲಾಗಿದೆ.
ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాల ఙ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వల కొండ గుహలకు దారి వున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసి వేయబడి వుంది.

ದೇವಾಲಯದ ಇತಿಹಾಸ
ఆలయ చరిత్ర

ಯಾಗಂಟಿಯಲ್ಲಿ ವಸತಿ ಸೌಲಭ್ಯವಿದೆ. ಸಮೀಪದ ಬನಗಾನಪಲ್ಲಿಯಲ್ಲಿ ಸೌಲಭ್ಯಗಳಿವೆ.
యాగంటిలో వసతి సౌకర్యాలు వున్నవి. దగ్గర వున్న బనగానపల్లి లో వసతులున్నాయి.

ದೇವಾಲಯದ ಎದುರಿನ ಮುಖಮಂಟಪದಲ್ಲಿ ಬಸವಣ್ಣನ ಪ್ರತಿಮೆ ಇದ್ದು, ಅದು ಸ್ವಯಂಭೂ ಎಂದು ಹೇಳಲಾಗುತ್ತದೆ. ಈ ವಿಗ್ರಹವು ಜೀವಕಳೆಯಿಂದ ತುಂಬಿದೆ. ಈ ಬಸವಣ್ಣನ ವಿಗ್ರಹವು ಅಗಾಧವಾಗಿ ಬೆಳೆಯುತ್ತಿದೆ (ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಇಂಚು) ಎಂದು ಭಾರತೀಯ ಪುರಾತತ್ವ ಸರ್ವೇಕ್ಷಣಾ ಇಲಾಖೆಯ ಸಮೀಕ್ಷೆ ದೃಢಪಡಿಸಿರುವುದು ಅದ್ಭುತ ವಿಷಯವಾಗಿದೆ. ಯಾಗಂಟಿ ಬಸವಣ್ಣನವರು ಕಲಿಯುಗಾಂತದಲ್ಲಿ ಉತ್ತುಂಗಕ್ಕೇರುತ್ತಾರೆ ಎಂದು ಶ್ರೀ ಶ್ರೀ ಪೋತುಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರಸ್ವಾಮಿಗಳ ಭವಿಷ್ಯವಾಣಿಯಲ್ಲಿ ಉಲ್ಲೇಖಿಸಲಾಗಿದೆ.
ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న (సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుంది) మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

ಯಾಗಂಟಿಯಲ್ಲಿ ಕಾಗೆಗಳಿಲ್ಲದಿರುವುದು ಅಚ್ಚರಿ ಮೂಡಿಸಿದೆ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಕಥೆ ಪ್ರಚಾರದಲ್ಲಿದೆ. ಈ ಹಿಂದೆ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದ ಅಗಸ್ತ್ಯ ಮುನಿ ಇಲ್ಲಿ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿಯ ಪ್ರತಿಮೆ ಸ್ಥಾಪಿಸಲು ನಿರ್ಧರಿಸಿದ್ದರು. ಪ್ರತಿಮೆ ಮಾಡುವಾಗ ಕಾಲ್ಬೆರಳ ಉಗುರು ಮುರಿದಾಗ. ತನ್ನ ಇಚ್ಛೆಯು ದೋಷಪೂರಿತವಾಗಿದೆಯೇ ಎಂದು ಅವನು ಅನುಮಾನಿಸಿದಾಗ, ಅವನು ಶಿವನನ್ನು ಧ್ಯಾನಿಸಿದನು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಕಾಗೆಗಳು ಅವನ ತಪಸ್ಸಿಗೆ ಅಡ್ಡಿಪಡಿಸಿದವು, ಹಾಗಾಗಿ ಅವರು ಆ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಕಾಗೆಗಳು ತಿರುಗಾಡುವುದನ್ನು ನಿಷೇಧಿಸಿ ಶಾಪ ನೀಡುತ್ತಾರೆ. ಹಾಗಾಗಿಯೇ ಇಲ್ಲಿ ಕಾಗೆಗಳು ಕಾಣಿಸುವುದಿಲ್ಲ ಎನ್ನುತ್ತಾರೆ.
యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

ಯಾಗಂಟಿ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಹೋಗುವ ದಾರಿ
క్షేత్రానికి చేరు మార్గం

ಈ ಕ್ಷೇತ್ರವನ್ನು ರಸ್ತೆಯ ಮೂಲಕ ಮಾತ್ರ ತಲುಪಬಹುದು. ಯಾಗಂಟಿ ಕ್ಷೇತ್ರವು ಈ ಪ್ರದೇಶದ ಕೇಂದ್ರವಾದ ಬನಗಾನಪಲ್ಲಿ ಪಟ್ಟಣದಿಂದ ಪಶ್ಚಿಮಕ್ಕೆ ಸುಮಾರು 14 ಕಿಮೀ ದೂರದಲ್ಲಿ ಬನಗಾನಪಲ್ಲೆ ಪ್ಯಾಪಿಲಿಗೆ ಹೋಗುವ ಮಾರ್ಗದಲ್ಲಿದೆ. ಇದು ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಜ್ಯದ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರವಾದ ಕರ್ನೂಲ್‌ನಿಂದ ಸುಮಾರು 100 ಕಿ.ಮೀ ದೂರದಲ್ಲಿದೆ. ಕರ್ನೂಲ್, ಬನಗಾನಪಲ್ಲಿ ಮತ್ತು ನಂದ್ಯಾಳದಿಂದ ಯಾಗಂಟಿ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬಸ್ಸುಗಳ ಸೌಲಭ್ಯವಿದೆ. ಐತಿಹಾಸಿಕ ತಾಣವಾದ ಬೆಲಂ ಗುಹೆಗಳು ಇಲ್ಲಿಂದ ಸುಮಾರು 45 ಕಿಮೀ (1.5 ಗಂಟೆಗಳು) ದೂರದಲ್ಲಿವೆ
ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము. యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైన బనగానపల్లె పట్టణానికి పడమటి దిక్కున సుమారు 14కి.మీ.ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన కర్నూలుకు దాదాపు 100కి.మీ.ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. చారిత్రక స్థలమైన బెలుం గుహలుకు సుమారు 45కి.మీ.ల (1.5గంటల ప్రయాణం) దూరంలో ఉంది.

ಚಿತ್ರಮಾಲಿಕೆ
చిత్రమాలిక

ಯಾಗಂಟಿ ದೇವಾಲಯವನ್ನು ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ದೊರೆಗಳಾದ ಸಂಗಮ ರಾಜವಂಶದ ಹರಿಹರ ಬುಕ್ಕ ರಾಯರು 15 ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ನಿರ್ಮಿಸಿದರು.
యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయలుచే నిర్మింపబడింది.

ಸ್ಥಳದ ಐತಿಹ್ಯ: ದೇವಾಲಯದ ಆವರಣದಲ್ಲಿರುವ ಗುಹೆಯಲ್ಲಿ ತಪಸ್ಸು ಮಾಡಿದ ಶ್ರೀ ಅಗಸ್ತ್ಯ ಮಹಾ ಮುನೀಶ್ವರರು ಇಲ್ಲಿನ ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಗೆ ದೇವಾಲಯ ನಿರ್ಮಿಸಲು ನಿರ್ಧರಿಸಿದರು. ಆದರೆ ಅವರು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲು ಬಯಸಿದ ವಿಗ್ರಹದ ಕಾಲ್ಬೆರಳ ಉಗುರು ಮುರಿದಿದ್ದರಿಂದ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಿಲ್ಲ. ಹತಾಶರಾದ ಋಷಿಗಳು ಶಿವನನ್ನು ಕುರಿತು ತಪಸ್ಸು ಮಾಡಿದರು. ಭಗವಾನ್ ಪರಮೇಶ್ವರನು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ, ಆ ಸ್ಥಳವು ಕೈಲಾಸವನ್ನು ಹೋಲುವುದರಿಂದ ಅಲ್ಲಿ ಶಿವನನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲು ಹೇಳುತ್ತಾನೆ. ಆಗ ಅಗಸ್ತ್ಯರು ಶಿವನನ್ನು ಅದೇ ಬಂಡೆಯ ಮೇಲೆ ಪಾರ್ವತೀಸಮೇತನಾಗಿ ಉಮಾಮಹೇಶ್ವರನಾಗಿ ಭಕ್ತರಿಗೆ ದರಶನ ನೀಡುವಂತೆ ಕೇಳುತ್ತಾರೆ.
స్థల పురాణానికి చెందిన ఒక కథ: ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహా మునీశ్వరుడు ఇక్కడ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వ్రేలు గోరు విరగడం వల్ల స్వామి వారిని ప్రతిష్ఠించ లేదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి వున్నందున శివున్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అపుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరతాడు.

ಎರಡನೇ ಕಥೆ: ಚಿಟ್ಟೆಪ್ಪ ಎಂಬ ಶಿವಭಕ್ತನು ಶಿವನನ್ನು ಕುರಿತು ತಪಸ್ಸು ಮಾಡಿದನು. ಶಿವನು ಅವನಿಗೆ ಹುಲಿಯಂತೆ ಕಾಣುತ್ತಾನೆ. ಆಗ ದೇವರು ಹುಲಿಯ ರೂಪದಲ್ಲಿ ಪ್ರತ್ಯಕ್ಷನಾದನೆಂದು ಅರಿತ ಚಿಟ್ಟೆಪ್ಪನು “ನೇಗಂಟಿ ಶಿವನು ನೇ ಕಂಟಿ” ಎಂದು ಸಂತಸದಿಂದ ಕುಣಿದಾಡಿದನು. ದೇವಾಲಯದ ಸಮೀಪದಲ್ಲಿ ಚಿಟ್ಟೆಪ್ಪ ಗುಹೆ ಇದೆ.
రెండవ కథ: చిట్టెప్ప అనే శివ భక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగ ఆయనకు కనబడతాడు. అపుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప "నేగంటి శివను నే కంటి" అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ వుంది.

ಇದು ದೇಶದ ಅತಿಪ್ರಸಿದ್ಧ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ಒಂದಾಗಿದೆ. ಯಾಗಂಟಿ ಶ್ರೀ ಉಮಾಮಹೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ನಿರವಹಣೆಯನ್ನು ಭಾರತದ ಮಹಾನ್ ರಾಜವಂಶಗಳು ವಹಿಸಿಕೊಂಡಿದ್ದವು. ಯಾಗಂಟಿ ಕ್ಷೇತ್ರದ ಮುಖ್ಯ ದೇವಾಲಯದಲ್ಲಿಶ್ರೀ ಉಮಾಮಹೇಶ್ವರ ಲಿಂಗ ಇದೆ. ಈ ದೇವಾಲಯದಲ್ಲಿ ಶಿವ, ಪಾರ್ವತಿ ಮತ್ತು ನಂದಿ ದೇವತೆಗಳ ವಿಗ್ರಹಗಳೂ ಇ. ಪ್ರತಿ ವರ್ಷ ಶಿವರಾತ್ರಿಯಂದು ಇಲ್ಲಿ ಶಿವನನ್ನು ಭಕ್ತರು ಪೂಜಿಸುತ್ತಾರೆ.
ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. భారత దేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషింపబడింది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రినాడు యిక్కడ శివ భక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది.

ಇಲ್ಲಿಯ ನಂದೀಶ್ವರನ ವಿಗ್ರಹವು ಪ್ರಮುಖವಾಗಿದೆ. ಮುಂದೆ ದೇವಸ್ಥಾನದ ಪ್ರಾಂಗಣದಲ್ಲಿ ಚಿಕ್ಕ ತೊರೆ ಇದೆ. ನಿಸರ್ಗದ ಮಡಿಲಲ್ಲಿ ಹುಟ್ಟುವ ಮಲೆನಾಡಿನ ತೊರೆಯ ಇಳಿಜಾರಿನಲ್ಲಿ ವರ್ಷಪೂರ್ತಿ ಹರಿಯುವ ಪುಟ್ಟ ನಂದಿ ವಿಗ್ರಹದ ಬಾಯಿಯಿಂದ ದೇವಸ್ಥಾನದ ಆವರಣದ ಮೂಲೆಯವರೆಗೂ ತಲುಪುತ್ತದೆ. ಮೂಲೆಯಲ್ಲಿರುವ ನೀರು ಯಾವುದೇ ಸಮಯದಲ್ಲಿ ಒಂದೇ ಮಟ್ಟದಲ್ಲಿರುವುದು ಗಮನಾರ್ಹವಾಗಿದೆ. ಈ ಮೂಲೆಯಲ್ಲಿರುವ ನೀರು ಕೊಳವನ್ನು ತಲುಪುತ್ತದೆ. ಇದರ ನೀರು ಔಷಧೀಯ ಗುಣಗಳನ್ನು ಹೊಂದಿದ್ದು, ಇದರಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡುವುದರಿಂದ ಎಲ್ಲಾ ಕಾಯಿಲೆಗಳು ನಿವಾರಣೆಯಾಗುತ್ತವೆ ಎಂದು ಭಕ್ತರು ನಂಬುತ್ತಾರೆ. ಆಗಸ್ಟ ಮುನಿಗಳು ಈ ಕೊಳದಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿದ ನಂತರ ಶಿವನನ್ನು ಪೂಜಿಸುತ್ತಿದ್ದರು.
ఇక్కడ వున్న నందీశ్వరుని విగ్రహం ప్రధానమైనది. తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరు లో చేరుతుంది. ఏ కాలంలో నైనా కోనేరు లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం. అగస్త్యుడు పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత శివున్ని ఆరాధించేవారు.

ನಂದಿಯ ವಿಗ್ರಹ ಯಾಗಂತಿ ನಂದಿ ವಿಗ್ರಹದ ಚರಿತ್ರೆ. ಪುಷ್ಕರಿಣಿ ಅಗಸ್ತ್ಯಮುನಿ ಗುಹೆ ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಗುಹೆ ದೇವಾಲಯದ ಸುತ್ತಲಿನ ಬೆಟ್ಟಗಳು ತುಳಸಿ ಕಟ್ಟೆ
నంది విగ్రహం యాగంటి నంది విగ్రహం చరిత్ర. పుష్కరిణి అగస్త్యముని గుహ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ Hills around the temple తులసి కోట

ಎಸ್. ಶಿವರಾಮ್ (೧೯೩೮ - ೦೩ ಡಿಸೆಂಬರ್ ೨೦೨೧) ಕನ್ನಡ ಚಿತ್ರನಟ. ಇವರು ನೂರಾರು ಕನ್ನಡ ಚಿತ್ರಗಳಲ್ಲಿ ಸುಮಾರು ಆರು ದಶಕಗಳಿಂದ ಪೋಷಕನಟನಾಗಿ, ಹಾಸ್ಯನಟನಾಗಿ ನಟಿಸಿ ಉತ್ತಮ ನಟನೆಂದು ಪ್ರಸಿದ್ಧರಾಗಿದ್ದಾರೆ.[1] ಇವರು ಕೇವಲ ನಟನೇ ಅಲ್ಲದೆ ನಿರ್ದೇಶಕನಾಗಿ,ನಿರ್ಮಾಪಕನಾಗು ಕೂಡಾ ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ತನ್ನ ಕೊಡುಗೆ ನೀಡಿದ್ದಾರೆ. ತನ್ನ ಸಹೋದರ ಎಸ್.ರಾಮನಾಥನ್‍ರವರೊಂದಿಗೆ ಸೇರಿ ರಾಶಿ ಬ್ರದರ್ಸ್ ಎಂಬ ಸಂಸ್ಥೆಯನ್ನು ಹುಟ್ಟು ಹಾಕಿ ಹಲವಾರು ಚಿತ್ರಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿದರು.ಇದರಲ್ಲಿ ಬಾಲಿವುಡ್ ಚಿತ್ರ ಕೂಡಾ ಸೇರಿದೆ.[2] ಇವರು ನಟನಾಗಿ ಹಲವಾರು ದಿಗ್ಗಜರೊಂದಿಗೆ ಅದರಲ್ಲೂ ಮುಖ್ಯವಾಗಿ ಪುಟ್ಟಣ್ಣ ಕಣಗಾಲ್ರಂಥವರೊಂದಿಗೆ ಕೆಲಸಮಾಡಿದ್ದಾರೆ.
ఎస్. శివరామ్ (1938 - 2021 డిసెంబరు 03) కన్నడ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. కన్నడ చిత్రాలలో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందాడు.[1] తన సోదరుడు ఎస్. రామనాథన్‌తో కలిసి రాశి బ్రదర్స్‌ని స్థాపించి అనేక చిత్రాలను నిర్మించాడు.[2] జీవిత విషయాలు శివరాం 1938లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్యనున్న చూడసంద్ర గ్రామంలో, మధ్యతరగతి హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తన స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన శివరామ్, టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్న తన సోదరుడితో కలిసి బెంగళూరుకు వెళ్ళాడు.

ನಿರ್ಮಾಪಕರಾಗಿ
నిర్మాతగా

ವರ್ಷ ಚಲನಚಿತ್ರ ಪಾತ್ರವರ್ಗ ಭಾಷೆ ೧೯೭೦ ಗೆಜ್ಜೆಪೂಜೆ ಕಲ್ಪನಾ ಕನ್ನಡ ೧೯೭೪ ಉಪಾಸನೆ ಆರತಿ ಕನ್ನಡ ೧೯೭೯ ನಾನೊಬ್ಬ ಕಳ್ಳ ರಾಜ್ಕುಮಾರ್ ಕನ್ನಡ ೧೯೮೦ ಡ್ರೈವರ್ ಹನುಮಂತು ಶಿವರಾಂ ಕನ್ನಡ
సంవత్సరం సినిమా తారాగణం భాష 1970 గెజ్జపూజ ఊహ కన్నడ 1974 ది ఎపిస్టల్ ఆరతి కన్నడ 1979 నానొబ్బ కళ్ళ రాజ్ కుమార్ కన్నడ 1980 డ్రైవర్ హనుమంతు శివరామ్ కన్నడ